Apsrtc Bus Accident: ప్రాణాలకు తెగించి నెల రోజుల చిన్నారిని కాపాడిన తల్లి.. ఈ పాప మృత్యుంజయురాలు
Paderu Bus Accident పాడేరు ప్రమాదం నుంచి నెల రోజుల చిన్నారి సురక్షితంగా బయటపడింది. ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన వారు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 34మంది ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి నెల రోజుల పసికందును తల్లి కాపాడింది. ఆ పాపకు కనీసం చిన్న దెబ్బ కూడా తగలకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా తల్లి బయటపడేసింది.

What's Your Reaction?






