తాడిపత్రి: జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు.. ఆయన ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం
Jc Prabhakar Reddy House తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూనియర్ కాలేజీ ప్రహరీ గోడ వ్యవహారంపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో జేసీ సహా టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సంబంధించి పిల్లర్లను కూల్చివేశారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అలాగే ముందస్తు జాగ్రత్తగా జేసీ నివాసం దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.. భారీకేడ్లు కూడా ఏర్పాటు చేశారు.

What's Your Reaction?






